రోడ్డు ప్రమాదాలపై ఎంత అవగాహన కలిగిస్తున్నా మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఆగ్నేయాసియా దేశాల్లో 66 శాతం రోడ్డు ప్రమాద మృతుల్లో పాదచారులు, సైక్లిస్టులు, టూ లేదా త్రీ వీలర్ రైడర్స్...
గ్రామంలోకి కోతులు వచ్చి ఇబ్బందులు పడుతున్నాయని, ఒక గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఏకంగా వాటిని కాల్చి చంపారు. సుమారు 17 కోతులు కాల్పుల్లో మరణించాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ విషయం...
ఎడతెరిపి లేని భారీవర్షాలు తెలంగాణ, ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద పరిస్ధితిపై కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్లలో జరిగే పలు ముఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో...
పశ్చిమ్బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పంపిన రెండో లేఖపై కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవి తీవ్రంగా స్పందించారు. అత్యాచార ఘటనలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినచట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మమతా డిమాండ్ చేశారు. అలాగే...
రోజురోజుకు దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆడవారిపై, చిన్నారులపై జరిగే దాడులపై వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు....