ఇటీవల కాలంలో లొట్ట పీసు అనే పదం బాగా వినిపిస్తోంది. కాని లొట్ట పీసు చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. లొట్టపీసు చెట్టు వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆరోగ్య...
కేరళ రాష్ట్రంలో మైనర్ అయిన ఓ క్రీడాకారిణిపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 మంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గడిచిన ఐదేళ్లల్లో తనపై 60 మందికి పైగా లైంగిక వేధింపులకు...
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రధాన వేడుకలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మొదట బాలరాముడికి మహాభిషేకం...
అస్సాం రాష్ట్రంలో తొలి హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ కేసు నమోదైంది. 10 నెలల చిన్నారికి హెచ్ఎమ్పీవీ సోకినట్లు గుర్తించారు. ఈ సీజన్లో ఇదే తొలి కేసు అని అధికారులు శనివారం తెలిపారు....
ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఢిల్లీలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ తరఫున బరిలో దిగనున్న మొత్తం 15...
ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ రైల్వేస్టేషన్లో నిర్మాణంలో ఉన్న ప్రవేశద్వారం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో నిర్మాణ పనులు చేస్తున్న పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్...
అస్సాంలో వరదలు ముంచెత్తి బొగ్గుగనిలోకి చేరాయి. బొగ్గుగనిలో 9మంది కార్మికులు చిక్కుకోగా నలుగురు కార్మికులు మరణించారు. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. జనవరి 6న దిమా హసావో జిల్లా ఉమ్రాంగ్సోలోని...