Saturday, September 21, 2024

rajendra palnati

spot_img

రాజ‌కీయ పార్టీల‌కు దూరంగా ఉండాలి

రైతుల స‌మ‌స్య‌ల‌పై పంజాబ్‌, హ‌ర్యానా మ‌ధ్య ఉన్న శంభూ సరిహ‌ద్దు వ‌ద్ద నిర‌స‌న చేప‌డుతున్న రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు సుప్రీంకోర్టు సోమ‌వారం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టు జ‌డ్జి...

రోడ్డు ప్ర‌మాద మృతుల్లో సైక్లిస్టులు, పాద‌చారులే

రోడ్డు ప్ర‌మాదాల‌పై ఎంత అవ‌గాహ‌న క‌లిగిస్తున్నా మృతుల సంఖ్య మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆగ్నేయాసియా దేశాల్లో 66 శాతం రోడ్డు ప్ర‌మాద మృతుల్లో పాదచారులు, సైక్లిస్టులు, టూ లేదా త్రీ వీల‌ర్ రైడ‌ర్స్...

నిజాయితీప‌రుల‌తోనే స‌మాజంలో మంచి మార్పు

తెలుగు రాష్ట్రాలలో గత పధ్నాలుగు సంవ‌త్స‌రాలుగా స‌మాజంలో అవినీతి ర‌హిత స‌మాజంగా ప‌నిచేస్తున్న యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ ప్ర‌భుత్వ శాఖ‌ల‌లో ప‌నిచేసిన‌, ప‌నిచేస్తున్న నిజాయితీ అధికారుల ఆత్మీయ స‌త్కారం జ‌రిగింది....

కోతులు ఇళ్ల‌లోకి వ‌స్తున్నాయ‌ని కాల్చిచంపారు

గ్రామంలోకి కోతులు వ‌చ్చి ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ని, ఒక గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఏకంగా వాటిని కాల్చి చంపారు. సుమారు 17 కోతులు కాల్పుల్లో మరణించాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ విషయం...

స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలుపంచుకొండి

ఎడ‌తెరిపి లేని భారీవ‌ర్షాలు తెలంగాణ, ఏపీలో బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. వరద పరిస్ధితిపై కాంగ్రెస్‌ ఎంపీ, విపక్ష నేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న...

రాహుల్ గాంధీ అమెరికా పర్యటన

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలో జరిగే పలు ముఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో...

ముందు మీరు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేయండి

పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పంపిన రెండో లేఖపై కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవి తీవ్రంగా స్పందించారు. అత్యాచార ఘటనలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినచట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మమతా డిమాండ్‌ చేశారు. అలాగే...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img