తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 30మంది చనిపోతే.. కేవలం 15 మందే చనిపోయారని చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. చనిపోయిన వారి...
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వలన తెలుగు రాష్ట్రాలు అతలాకుతలంగా మారాయి. వరద ప్రభావంతో బీభత్సంగా మారాయి. మూడురోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు సహాయక చర్యలతో ఇప్పుడిప్పుడే ఉపశమనం కలుగుతోంది....
బ్రూనే సుల్తాన్ హస్సనాల్ బోల్కియా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాలను బలోపేతం చేయనున్నారు. ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో బోల్కియా ఒకరు....
పశ్చిమబెంగాల్ కోల్కతాలో ట్రైనీ వైద్యురాలి ఘటనలో నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో అపరాజిత బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ప్రసంగించారు....
పరిమితి మించిన వేగంతో వాహానం నడిపినందుకు కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ వాహనానికి ఈ-చలానా జారీ అయ్యింది. అతివేగం కారణంగా అపరాధం విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం...
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో సమీక్షించినట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎనిమిది జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడిందన్నారు. వర్షాలతో ఇప్పటివరకు 16 మంది...