Monday, September 30, 2024

rajendra palnati

spot_img

ఓటు వేయకుంటే చనిపోతామనడం తప్పు

తమకు ఓటు వేయకుంటే చనిపోతామంటూ కొందరు అభ్యర్థులు బెదిరించడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తప్పుబట్టారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని...

ఫిబ్రవరి చివరిలో రైతు భరోసా వేస్తాం

కార్యకర్తల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని, రాహుల్ జోడో యాత్రతో మూడు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం ఏర్పడి ఇంకా 50 రోజులు కాలేదన్నారు....

రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నాం

ఢిల్లీలో విద్యావ్యవస్థను మార్చామని, రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నామని, రామరాజ్యం అంటే ఆనందం, శాంతి పాలన అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. భగవాన్‌ రాముడి నుంచి త్యాగం చేరుకుంటామని, ఆయన...

అయోధ్యలో ఎటు చూసిన జైరామ్‌ నినాదాలే

అయోధ్యలోని బాలరాముడిని దర్శించుకోవడానికి రామ మందిరానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతుంది. విశేషంగా తరలివచ్చిన భక్తులతో బాల రాముడు నిరంతరాయంగా దర్శనమిస్తున్నాడు. మూడోరోజు తెల్లవారు జామున 4 గంటలకు బాల రాముడి మేల్కొలుపగా.....

ఇండియన్ ఆర్మీలో ఇద్ద‌రు భార్యాభర్తలు ఆఫీస‌ర్లే

ఇద్దరు భార్యాభ‌ర్త‌లు ఇండియన్ ఆర్మీలో ఆఫీస‌ర్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు వారు ఇద్దరు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకల్లోని క‌ర్త‌వ్య ప‌థ్ వ‌ద్ద నిర్వ‌హించే ప‌రేడ్‌లో వేర్వేరు కాంటిజెంట్స్‌లో నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇలా భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ...

నాగరిక సమాజంలో ఇంకా మూఢనమ్మకాలు

అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం.. ఐనా ఇంకా నాగరిక స‌మాజంలో అనాగ‌రిక చ‌ర్య‌కు పాల్ప‌డుతున్నాం. బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఓ బాలుడిని మూఢ‌న‌మ్మ‌కానికి బ‌లి చేసింది. గంగా న‌దిలో ముంచితే క్యాన్స‌ర్ న‌య‌మ‌వుతుంద‌ని భావించిన...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img