Monday, September 23, 2024

rajendra palnati

spot_img

ప్రపంచంలో అత్యుత్తమ బియ్యం జాబితా విడుదల

భారతదేశానికి చెందిన బాస్మతి బియ్యానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా గుర్తింపు దక్కింది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 సంవత్సరానికిగానూ ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యం జాబితాను విడుదల చేసింది. ఇందులో...

రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 45 రోజులైనా రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుంచి...

పోలీస్ స్టేషన్‌లో వీఐపీ మారిపోయిన కోడి

పంజాబ్‌లో పుడితే ఇలా వీఐపీ కోడిలా పుట్టాలిరా అనే మాట ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తోంది. అయితే సాధారణంగా మమూళ్లు కోళ్లకు కాకుండా వీఐపీ కోళ్ల వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. పంజాబ్‌లోని...

ఓటు వేయకుంటే చనిపోతామనడం తప్పు

తమకు ఓటు వేయకుంటే చనిపోతామంటూ కొందరు అభ్యర్థులు బెదిరించడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తప్పుబట్టారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని...

ఫిబ్రవరి చివరిలో రైతు భరోసా వేస్తాం

కార్యకర్తల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని, రాహుల్ జోడో యాత్రతో మూడు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం ఏర్పడి ఇంకా 50 రోజులు కాలేదన్నారు....

రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నాం

ఢిల్లీలో విద్యావ్యవస్థను మార్చామని, రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నామని, రామరాజ్యం అంటే ఆనందం, శాంతి పాలన అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. భగవాన్‌ రాముడి నుంచి త్యాగం చేరుకుంటామని, ఆయన...

అయోధ్యలో ఎటు చూసిన జైరామ్‌ నినాదాలే

అయోధ్యలోని బాలరాముడిని దర్శించుకోవడానికి రామ మందిరానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతుంది. విశేషంగా తరలివచ్చిన భక్తులతో బాల రాముడు నిరంతరాయంగా దర్శనమిస్తున్నాడు. మూడోరోజు తెల్లవారు జామున 4 గంటలకు బాల రాముడి మేల్కొలుపగా.....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img