భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు సుతేంద్రరాజా అలియస్ శంతన్ చెన్నైలో మృతిచెందారు. రాజీవ్ హత్య కేసులో జైలు నుంచి రిలీజైన ఏడు మంది ముద్దాయిల్లో అతను ఒకడు....
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్...
దేశంలోని ఏ పాఠశాలలో ఐనా ఇకపై ఆరేళ్లు నిండిన చిన్నారులకే ఒకటవ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. నూతన నూతన విద్యావిధానంలో భాగంగా పిల్లలకు 1వ తరగతి అడ్మిషన్పై కేంద్రం...
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో చల్లగాలులు వీస్తున్నా.. పగటి పూట మాత్రం భానుడు భగ భగా మండిపోతున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే.. చెమటలు కక్కిస్తున్నాడు. రోజు...
వయనాడ్ స్థానం నుంచి కాంగ్రెస్ యువరాజును తరిమికొట్టాలని లెఫ్ట్ పార్టీలు కోరుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు చేశారు. మంగళవారం కేరళలో పర్యటించిన ఆయన సెంట్రల్ స్టేడియంలో...
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహ...
తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను తెలియాలి. అందుకే బిఆర్ఎస్ అధ్యర్యంలో మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనునట్లు మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ తెలిపారు. తెలంగాణ...