దేశంలో సౌర విద్యుత్తుపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సోలాప్ పవర్ సిస్టమ్స్ను ఏర్పాటు...
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారితో బలవంతంగా మద్యం తాగించి ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలికల కుటుంబం ఆరోపించింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులతోపాటు...
తన ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తాను. సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి. మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఇద్దరం పోటీ చేద్దాం. మీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలోనే తేల్చుకుందాం.. సేఫ్ గేమ్...
హిమాచల్ ప్రదేశ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు స్పందించారు. బిజెపి చేస్తున్న ఏ కుట్రలూ ఫలించవని.. ఐదేళ్లు పూర్తయ్యేవరకు రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు....
భారత్లో ఆన్లైన్ సర్వీసుల్లో అన్ని వస్తువులు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. పెరుగుతున్న డిజిటల్ వేదికలతో సైబర్ నేరగాళ్లు కూడా అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేదికగా రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా స్కామ్తో అమాయకులకు...
విశాఖపట్నం నుంచి తాను పోటీ చేస్తానని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ ప్రకటించారు. అయితే ఎంపీగానా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. సీబీఐ మాజీ...
హైదరాబాద్ ఈస్ట్ - వెస్ట్ అనే తారతమ్యాలు లేకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి...