తెలంగాణలో 'ధరణి' పోర్టల్లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు తహశీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు అధికారాలను బదలాయించింది. ఏ స్థాయి అధికారికి...
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రస్తుతం భారత్ పర్యటనలోని వివిధ ప్రాంతాలనూ సందర్శిస్తున్నారు. స్థానిక సంస్కృతిని తెలుసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులోభాగంగా సోషల్మీడియాలో ఫేమస్ అయిన డాలీ చాయ్వాలా వద్దకు వెళ్లి...
ప్రభుత్వ ఉద్యోగాలకు 'ఇద్దరు పిల్లల' నిబంధన సమర్థనీయమేనని, ఇందులో ఎలాంటి వివక్ష గానీ, రాజ్యాంగ ఉల్లంఘన గానీ లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈమేరకు దీన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం...
సృష్టికర్త ఆ ఈశ్వరుడు.. పరమేశ్వరుడు అంతటా కొలువై ఉంటాడు. శివుడు స్వయంభువు, శాశ్వతుడు, సర్వోన్నతుడు, విశ్వవ్యాప్త చైతన్యం, విశ్వ ఉనికికి ఆధారం. అంతేకాదు శివ పురాణంలో పరమశివుని రహస్యం, మహిమ, ఆరాధన పూర్తిగా...
దేశ రాజధాని ఢిల్లీలో దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం చోరీకి గురైంది. ఇందులో మరో విచిత్రం ఏంటంటే.. ఆ పద్మ భూషణ్ పురస్కారం చోరీకి గురైందనే విషయం ఇంటి యజమానికి కూడా...
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గాజాలోని ప్రజలను తీవ్ర ఆహార సంక్షోభంలోకి నెడుతోంది. గాజాలో పరిస్థితులు రోజు రోజుకూ తీవ్ర దారుణంగా తయారవుతున్నాయి. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో గాజా వాసులు తీవ్ర...
ఇటీవల ముంబైలో వీల్చైర్ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా...