ఉత్తరప్రదేశ్లో తాజాగా 12వ తరగతి బోర్డుకు సంబంధించిన గణితం, బయాలజీ ప్రశ్నపత్రాలు పరీక్ష మొదలైన గంట తర్వాత వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు వచ్చిన వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. గురువారం...
దేశంలో రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకుని తొమ్మిది నెలలు దాటినప్పటికీ.. ఇంకా రూ.8,470 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, చలామణీలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 97.62శాతం...
ఇంకొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండగా బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎంపీలు గులాబీ దళాన్ని వీడి..పక్క పార్టీల్లో చేరారు. ఇప్పుడు మరో ఎంపీ కూడా బీజేపీలో చేరబోతున్నారు....
భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. చాలా అంశాలు చర్చించాం. ప్రజా ప్రయోజనాల కోసం ఏఐ గురించి మాట్లాడాం. మహిళల...
తన ఆరోగ్యం క్షీణిస్తున్న కారణంగా శిక్షను నిలిపివేయాలని కోరుతూ అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద స్వామీజీ ఆశారాం పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అతడు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై...
కాళేశ్వరం ప్రాజెక్టుపై బిఆర్ఎస్ వైఖరి చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నాంపల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పటిష్ఠంగా ఉందనడం...
దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలకు గోప్యతా హక్కు కూడా ఉంటుంది. 24 గంటలూ వారి కదలికలను పర్యవేక్షించేందుకు వారి శరీరంలో 'చిప్'ను పెట్టాలా? అని ప్రశ్నించింది. చట్టసభ సభ్యులను ఎల్లవేళలా పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని...