అప్పుడే ఎండలు మండుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకంపై విధివిధానాలు, నిబంధనలు తయారు చేయాలని అధికారులను సీఎం...
మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని, తెలంగాణాలో రైతులు, రాష్ట్రంపై పగ పట్టవద్దని, పగ, కోపం ఉంటే రాజకీయంగా తమపై తీర్చుకుంటే ఇబ్బంది లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
మార్చి మొదటివారంలోనే ఎండలు మండుతున్నాయి. ఈ ఏడాది వేసవి కాలం భానుడి మంటలతోనే మొదలైనట్లు తెలుస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా...
దేశంలో అవినీతి నేతలకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నందన్న వల్లే టీఎంసీ తనపై ఆగ్రహంగా ఉందని, అధికారం నుంచి వారికి వీడ్కోలు పలికేందుకు కౌంట్డౌన్ మొదలైందని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ ఓటమి ఖాయమని...
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా నిత్యం ఎంతో మంది గుండె పోటుకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో రోజురోజుకు గుండె పోటు కారణంగా మరణిస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు...
తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 27వ తేదీన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకంకు శ్రీకారం చుట్టగా ఈ పథకం ప్రయోజనాలు శుక్రవారం నుంచి రాష్ట్రంలో అమలులోకి...