తెలంగాణలో 'రైతు నేస్తం' కార్యక్రమాన్ని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బుధవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం...
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. గ్రూప్- 1 గ్రూప్-2, గ్రూప్- 3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ బుధవారం మధ్యాహ్నం విడుదల...
సనాతన ధర్మంపై వ్యాఖ్యల వివాదంలో ఆయనతో పాటు మరో ఇద్దరు నేతలు చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి...
దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. మహిళ ఓటుబ్యాంక్పై దృష్టి సారించిన ఆ పార్టీ- వరాల జల్లును...
పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని ఆ దేశంలోని చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియా సైట్లపై బ్యాన్ విధించాలని సెనెట్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన సెనెటర్ బహ్రమంద్...
ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఎంతోమంది సాహసికులు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలని కలలుగంటారు. నేపాల్లో ఉన్న ఈ శిఖరం ఎత్తు 8848 మీటర్లు. భారతీయులతో సహా...
ఒక పురుషుడికి పరిచయం లేని ఒక మహిళను 'డార్లింగ్' అని పిలవడం లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. అలా పిలిచిన వ్యక్తులను ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా...