కేరళలోని తిరువనంతపురంలోని స్కూల్లో ఏఐ టీచర్ను ప్రత్యక్షమైంది. దేశంలోనే మొట్టమొదటి మానవరూప రోబో ఉపాధ్యాయురాలిని ప్రవేశపెట్టిన రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. అయితే, మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సహాకారంతో ఈ కొత్త ఏఐ...
ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి మృతిని స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది....
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి పేరుతో విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఫ్రంట్ పలు రాష్ట్రాల్లో...
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తోంది. తాజాగా మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రతి నిరుపేదకు ఇల్లు ఉండాలనే...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులు గుడ్ న్యూస్ ఇచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగించే సమాచారాన్ని వెల్లడించింది. ఏసీ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలో రాయితీని ప్రకటించింది. ఈ...
సృష్టికి మూలం ఆ పరమశివుడు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి నాడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తారు. చెడును నాశనం చేసేవాడు, సృష్టిని నడిపించేవాడిగా శివుడిని కొలుస్తారు. హిందూ...
సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే ఏడ్వాలో నవ్వాలో తెలియని పరిస్థితి. అలాంటి ఓ సంఘటనే ఇది. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తనకు బహుమతి ఇవ్వలేదని ఓ మహిళ నిద్రిస్తున్న తన...