మరణించిన తన స్నేహితురాలు కలలోకి వచ్చి తనను రమ్మంటోందని ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో జరిగింది. ఘటన జనగామ జిల్లాలో...
పాలమూరు సభలో సీఎం భాష నాకైతే అర్థం కాలేదు. గొంతు కోస్తా.. మానవ బాంబై పేలుతా అంటున్నారు. ఆయన పక్కనే మానవ బాంబులు ఉన్నాయి.. అవే ఆయనను కూల్చుతాయని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు...
దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. డిప్లొమా/ డిగ్రీ పూర్తి...
ఇప్పుడు జమ్మూ-కశ్మీర్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 'ఆర్టికల్ 370' రద్దు అనంతరం తొలిసారి కశ్మీర్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. బక్షీ స్టేడియంలో నిర్వహించిన సభలో...
భారత్పై ఏవైపు నుంచి దాడి చేసినా పదునైన జవాబు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా దీటుగా స్పందిస్తుందన్నారు. ఓ జాతీయ...
ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఎయిరిండియా సంస్థ మరో వివాదంలో పడింది. కేబిన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కారణంగా మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దించేసింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన...
బిఆర్ఎస్ హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. నగరంలో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దూరదృష్టితో నిర్ణయాలు...