Tuesday, September 24, 2024

rajendra palnati

spot_img

ఢిల్లీలో అభివృద్ధిని అడ్డుకునే వారిని శిక్షించండి

ఢిల్లీలో అభివృద్ధిని అడ్డుకునే వారిని గుర్తించి తగినవిధంగా శిక్షించండి. నా కుటుంబంగా భావించే ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు అన్నివిధాలా కృషి చేశా. పార్లమెంటులోనూ కేజ్రీవాల్‌ ఉంటే.. ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుంది...

రాజ్యసభకు నామినేట్ ఐనా సుధా మూర్తి

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, సామాజిక ఉద్యమ కార్యకర్త సుధా మూర్తిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో ఆమెను పెద్దల సభకు ఎంపిక చేసింది...

శివరాత్రి వేడుకల్లో పిల్లలపై కరెంటు వైర్లు

దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు సాగుతున్న సమయంలో రాజస్తాన్ కోటాలో అపశృతి చోటు చేసుకుంది. శివరాత్రి పూజల్లో పాల్గొంటున్న పిల్లలపై కరెంటు వైర్లు పడటంతో ఏకంగా 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్ధితి...

తండ్రి లేదు.. తల్లి ఆరోగ్యం బాగోలేదు..

బీహార్ లో ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం పేపర్ల ఇన్విజిలేషన్ జరుగుతోంది. అయితే తమను పరీక్షల్లో పాస్ చేయాలని కోరుతూ ప్రశ్నపత్రాల్లో కొందరు విద్యార్థులు విచిత్ర ధోరణి కోరుకుంటున్నారు. ఈ ఘటనలన్నీ బీహార్...

రూ.100 తగ్గిన వంటగ్యాస్ ధర

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. కేంద్రం వంటగ్యాస్‌పై రూ.100 తగ్గించడం నారీ శక్తి లబ్దిదారులకు ఇది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి సంబంధించి...

భార‌తీయ మ‌హిళ‌లు రాణిస్తున్నారు

అన్ని రంగాల్లోనూ భార‌తీయ మ‌హిళ‌లు అద్భుతంగా రాణిస్తున్నార‌ని, క్రీడ‌ల నుంచి సైన్స్ వ‌ర‌కు, దేశాన్ని వాళ్లు గ‌ర్వంగా నిలుపుతున్నార‌ని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి...

మే 10న కేదార్‌నాథ్ ఆల‌యం ప్రారంభం

మంచుకొండల్లో వెలిసిన ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన‌ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని మే 10వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ విష‌యాన్ని బద్రీనాథ్‌-కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ చైర్మెన్ అజేంద్ర అజ‌య్ తెలిపారు. చార్‌థామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img