Tuesday, September 24, 2024

rajendra palnati

spot_img

బిజెపి, జనసేన పొత్తుతోనే ఎన్నికలకు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి, జనసేన పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తున్నామని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో శనివారం ఢిల్లీ నుంచి ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ''ఐదేళ్లలో జగన్‌ రాష్ట్రాన్ని దివాళా...

కొండలు, గుట్టలకు రైతు బంధు లేదు

తెలంగాణలో కొండలు,గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని, ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గతంలో రైతు బంధును బిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు నెలలపాటు...

నాయకులారా.. మీ దండాలకో దండం…

నాయకులకు ఎన్నికల ముందే ప్రజలు గుర్తుకు వస్తారు. ఎన్నికల ముగిశాక ప్రజల మొఖాన చూడరు. నాయకులారా.. మీ దండాలకో దండం… ఇకపై ఓట్ల కోసం మా ఇళ్లకు రాకండి' అంటూ బోర్డు హైదరాబాద్లో...

రైల్వే శాఖకు స్క్రాప్ ద్వారా రూ. 514.06 కోట్ల ఆదాయం

భారతీయ రైల్వేకు ప్రధానంగా ప్రయాణీకుల టిక్కెట్లు, సరుకు రవాణా రైళ్ల ద్వారా డబ్బు సంపాదిస్తుంది. సరకు రవాణా కార్లు, ప్యాసింజర్ రైళ్ల విషయంలో ఏసీ థర్డ్, ఏసీ చైర్ కార్లే ప్రధాన ఆదాయ...

ట్రెక్కింగ్‌కి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న డాక్టర్

సరదాగా స్నేహితులతో గడపడానికి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు డాక్టర్ ఆస్ట్రేలియాలో కన్ను మూసింది. తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లిన డాక్టర్ ఉజ్వల.. ప్రమాదవశాత్తు కాలు జారి...

ఎలక్ట్రిక్‌ బైక్‌ ట్యాక్సీలు నిషేధించిన కర్ణాటక

ఎలక్ట్రిక్‌ బైక్‌ ట్యాక్సీల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవి మహిళలకు సురక్షితంగా లేకపోవడంతో పాటు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు తాము గుర్తించామని వెల్లడించింది. ఈమేరకు 2021 నాటి...

93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి సిద్ధం

93 ఏళ్ల వయసులో ప్రముఖ ఆస్ట్రేలియన్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త రూపర్ట్‌ మర్దోక్‌ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన ఐదోసారి పెళ్లికి సిద్ధమయ్యారు. మర్దోక్‌ ఇటీవలే తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాతో ఎంగేజ్‌మెంట్‌...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img