Thursday, September 26, 2024

rajendra palnati

spot_img

ఉప్పల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీస్‌ బందోబస్తు

ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ కోసం 2,500 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. బుధవారం రాత్రి ముంబయి ఇండియన్స్‌- సన్‌...

రాష్ట్రంలో కనీసం 14 ఎంపీ స్థానాలు గెలవాలి

రాష్ట్రంలో కనీసం 14 పార్లమెంట్‌ స్థానాలు గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని అన్నారు....

విరుదునగర్‌ బిజెపి అభ్యర్థిగా రాధికా శరత్‌ కుమార్

తమిళనాడులోని విరుదునగర్‌ బిజెపి అభ్యర్థిగా ప్రముఖ నటి రాధికా శరత్‌ కుమార్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45కోట్లుగా ప్రకటించారు. రూ.33.01లక్షల నగదు, 75 తులాల...

మహా కాలేశ్వర్‌ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 13 మంది గాయపడినట్లు తెలుస్తోంది. హోలీ పర్వదినం సందర్భంగా ప్రధాన...

సందేశ్‌ఖాలీ బాధితురాలు ఎంపీగా పోటీ

బిజెపి ఆదివారం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హట్‌ స్థానం నుంచి రేఖా పత్రాను నిలబెట్టింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే...

తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేశాం

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో చంచల్‌ గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు...

తెలంగాణలో వాడవాడలా హోలీ వేడుకలు

తెలంగాణలో హోలీ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. వాడవాడలా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా రంగులతో హోరెత్తించారు. ఒకరిపై మరొకరు ఉత్సహంగా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. వివిధ జిల్లాల అధికారులు సైతం...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img