Monday, September 30, 2024

rajendra palnati

spot_img

మీ మేనిఫెస్టోలు బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చే దమ్ముందా

ప్రజలను ప్రలోభ పెట్టేందుకు అన్ని రాజకీయపార్టీలు వారి మేనిఫెస్టోలు ప్రకటించాయని, వారి మేనిఫెస్టోలు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలని జై భారత్ పార్టీ ఉత్తర విశాఖ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ సిబిఐ...

కేసీఆర్‌ హాయాంలో రెప్పపాటు కూడా కరెంట్ పోలే

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు మొదలైనయని అన్నారు. మా పాలనలో వచ్చిన కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయిందని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం...

తండ్రి బాగోగులను పట్టించుకొని కొడుకులు

కన్నకొడుకులను తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. కాని కొడుకులు మాత్రం పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను మరిచిపోతారు. అలాంటిది కష్ట, నష్టాలకు ఓర్చి కొడుకులను పెంచి పెద్ద చేస్తే పట్టించుకోవడం లేదని ఓ తండ్రి...

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మళ్లీ తుపాకుల మోత

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మళ్లీ తుపాకుల మోత మోగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళా దళ సభ్యులు...

స్మృతి ఇరానీ ఆస్తులు రూ.6 కోట్లు పెరిగాయి

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అమేథీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌ దాఖలుతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. గత ఐదేళ్లలో స్మృతి ఇరానీ ఆస్తులు పెరగడం విశేషం. స్మృతి ఇరానీ...

చార్‌ధామ్ యాత్ర భక్తులకు పరిమితి

హిందువులు పరమ పవిత్ర యాత్రగా భావించే ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర మే 10 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 19 లక్షల మందికి పైగా భక్తులు యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు....

బిజెపి పార్టీ రిజర్వేషన్లు ఎప్పుడు తొలగించదు

ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పినట్లు కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తాజాగా అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కాంగ్రెస్‌...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img