Monday, September 30, 2024

rajendra palnati

spot_img

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు వడగాలులు

సూర్య భగవానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి ప్రతాపంతో ఎండలు భగ్గుమంటుంటే గత రెండు రోజులుగా వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు 10 గంటలు దాటితే బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం...

ఆస్తి కోసం భర్తను హింసించిన భార్య

ఆస్తి కోసం కట్టుకున్న భర్తను గొలుసులతో కట్టేసి భార్య హింసించిన దారుణ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా...

223 మంది ఉద్యోగులను తొలగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

ఢిల్లీ మహిళా కమీషన్‌కు చెందిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. గతంలో ఢిల్లీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్‌గా...

అద్దె గర్భం ద్వారా 22 మంది పిల్లలకు తల్లి

చాలా మంది మహిళలు పిల్లలు కావాలని  తహతహలాడుతారు. కానీ టర్కీకి చెందిన ఓ ధనవంతుడి భార్య క్రిస్టినా ఓజ్‌టుర్క్ వయస్సు కేవలం 26 ఏళ్లు.. కానీ ఆమె ఇప్పటికే అద్దె గర్భం ద్వారా...

ఇంటికి వచ్చిన డెలివరీ పార్సిల్‌ పేలింది

ఇంటర్నెట్ అందరికి అందుబాటులో ఉండడంతో ఆన్ లైన్ బుకింగ్, ఆన్ లైన్ పార్సిల్ మామూలైపోయింది. అలాంటిది ఒక ఇంటికి డెలివరీ పార్సిల్ వచ్చింది. అది విప్పగానే ఒక్కసారి పార్సిల్‌ పేలింది. ఈ సంఘటనలో ఒక...

బుల్డోజర్లతో యూపీ సీఎం యోగి ఎన్నికల ర్యాలీ

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు సాగిన రోడ్‌ షోలో యోగి పాలనలో మార్కుగా నిలిచిన బుల్డోజర్లు కూడా...

మా నియంత్రణ సిబిఐపై లేదు

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై తమ నియంత్రణ లేదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర సంస్థ దర్యాప్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img