Tuesday, October 1, 2024

rajendra palnati

spot_img

గణితంలో 200కు గాను 212 మార్కులు వేశారు

ఒక విద్యార్థికి పరీక్షా ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో 200 మార్కులకు గాను 212, 211 మార్కులు వచ్చాయి. ఈ రిజల్ట్ షీట్ చూసి ఆ విద్యార్థి, తల్లిదండ్రులతోపాటు అంతా షాక్‌ అయ్యారు. కంగుతిన్న...

దయచేసి మా దేశంలో పర్యటించండి

మాల్దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. భారతీయ పర్యాటకులు ఎక్కువగా...

తెలంగాణలో రైతు భరోసా నిధులపై ఈసీ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా...

తాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించను

దేశంలో ఉన్న ఇస్లాంను, ముస్లింలను తాను ఎప్పుడు వ్యతిరేకించనని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతోన్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఈవిధంగా స్పందించారు. ''అది...

మినీ-ఆఫ్రికా గ్రామంలో ఓటు వేసిన సిద్దీ తెగ

దేశంలో అత్యంత అరుదుగా ఉన్న మినీ-ఆఫ్రికా గ్రామంలో కూడా పోలింగ్‌ హడావుడి కనిపిస్తోంది. జునాఘడ్‌ ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉండే జంబుర్‌లో ఆఫ్రికాలోని సిద్దీ తెగకు చెందిన ఐదు వేల మంది ప్రజలు...

ఓటేసిన వారికోసం సింహాసనాలు, కిరీటాలు

దేశంలో జరుగుతున్న సార్వత్రిక సమరం వేళ.. ఓటర్లను భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం, స్థానిక యంత్రాంగాలు వినూత్న ఆలోచనలు చేస్తుంటాయి. దానిలో భాగంగా కర్ణాటకలోని షిమోగా జిల్లా పంచాయతీలో...

ప్రజ్వల్‌ రేవణ్ణను దేశం దాటించారు

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వంటి వారిని దేశం దాటించి మాలాంటి వారిని అరెస్టు చేయడం చాలా అన్యాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నానని...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img