వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 7 గంటలకు ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి...
తమ పాఠశాలకు అనుకొని వైన్ షాపును ఐదేళ్ల చిన్నారి మూసి చేయించింది. వైన్ షాపు వల్ల చదువుకు చాలా ఇబ్బంది అవుతుందని ఓ చిన్నారి కోర్టుకెళ్లింది. అక్కడ ఆమెకు న్యాయం జరిగింది. కాన్పూర్లోని ఒక...
కర్ణాటక పదో తరగతి ఫలితాల్లో ఒక అమ్మాయి ఏకంగా 625/625 మార్కులు సాధించింది. బాగల్కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్ఎస్ఎల్సీ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టారు....
భారతదేశంలో హిందూ జనాభా గణనీయంగా తగ్గినట్లు ప్రధానికి చెందిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొన్నది. 1950 నుంచి 2015 వరకు హిందువుల జనాభా 7.81 శాతం పడిపోయినట్లు ఆ స్టడీలో...
మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకంకర్ ఈవీఎంకు హారతి ఇచ్చారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకురాలు కూడా పాల్గొన్నారు. ఈ హారతికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో...
లోక్సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా గుజరాత్లోని మూడు గ్రామాల్లో ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరికొన్ని గ్రామాల్లో చాలా తక్కువ మంది ఓటు వేశారు. గుజరాత్లోని బీజీపీ ప్రభుత్వం ఆయా...
అడవి ఏనుగుల మంద దాడిలో ఓ వీడియో జర్నలిస్టు మరణించాడు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా కొట్టెకాడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొట్టెకాడ్లో ఓ ఏనుగుల మంద నదిని దాటుతుండగా ఆ దృశ్యాలను...