Tuesday, October 1, 2024

rajendra palnati

spot_img

తెరుచుకున్న కేదార్ నాథ్‌ ఆలయ తలుపులు

వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 7 గంటలకు ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌ నాథ్‌ ఆలయం తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి కుటుంబంతో కలిసి తొలి...

వైన్ షాపు క్లోజ్ చేయించిన ఐదేళ్ల చిన్నారి

తమ పాఠశాలకు అనుకొని వైన్ షాపును ఐదేళ్ల చిన్నారి మూసి చేయించింది. వైన్ షాపు వల్ల చదువుకు చాలా ఇబ్బంది అవుతుందని ఓ చిన్నారి కోర్టుకెళ్లింది. అక్కడ ఆమెకు న్యాయం జరిగింది. కాన్పూర్‌లోని ఒక...

పదవ తరగతిలో 625/625 మార్కులు

కర్ణాటక పదో తరగతి ఫలితాల్లో ఒక అమ్మాయి ఏకంగా 625/625 మార్కులు సాధించింది. బాగల్‌కోట్‌ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టారు....

దేశంలో గణనీయంగా తగ్గిన హిందూ జనాభా

భారతదేశంలో హిందూ జనాభా గణనీయంగా తగ్గినట్లు ప్రధానికి చెందిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొన్నది. 1950 నుంచి 2015 వరకు హిందువుల జనాభా 7.81 శాతం పడిపోయినట్లు ఆ స్టడీలో...

ఈవీఏంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్

మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకంకర్ ఈవీఎంకు హారతి ఇచ్చారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకురాలు కూడా పాల్గొన్నారు. ఈ హారతికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో...

మూడు గ్రామాల్లో ఓటు వెయ్యని గ్రామస్థులు

లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా గుజరాత్‌లోని మూడు గ్రామాల్లో ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరికొన్ని గ్రామాల్లో చాలా తక్కువ మంది ఓటు వేశారు. గుజరాత్‌లోని బీజీపీ ప్రభుత్వం ఆయా...

వీడియో తీస్తుండగా ఏనుగుల దాడిలో జర్నలిస్టు మృతి

అడవి ఏనుగుల మంద దాడిలో ఓ వీడియో జర్నలిస్టు మరణించాడు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌ జిల్లా కొట్టెకాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొట్టెకాడ్‌లో ఓ ఏనుగుల మంద నదిని దాటుతుండగా ఆ దృశ్యాలను...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img