తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన...
అమిత్ షా పర్యవేక్షణలో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో 14వ తేదీన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను హోంశాఖ మంత్రి అమిత్షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఆ...
బిహార్లోని సమస్తిపుర్లో కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే హెలికాప్టర్ను అధికారులు తనిఖీ చేశారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ముజఫర్పుర్, సమస్తిపుర్లలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ఖర్గే ఇటీవల పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ...
సింగపూర్లో ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు వెయ్యాలి. ఓటు వెయ్యకపోతే చర్యలు కఠినంగా ఉంటాయి. ప్రభుత్వ ఎంపిక బాధ్యతలో తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద...
రెండు నెలల క్రితం మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా అవయవ మార్పిడిలో భాగంగా పంది కిడ్నీతో ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ మరణించారు. స్లేమాన్కు...
ఇటీవల విడుదలైనా మలయాళీ చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్' 2006లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. చిందబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని...
తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సీఈవో వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తున్నట్లు చెప్పారు. అలాగే మే 13న వేతనంతో కూడిన...