కేంద్ర హోంమంత్రి అమిత్షాను ప్రధానిని చేసేందుకు మోడీ ఓట్లడుగుతున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ను కూడా తొలగిస్తారని జోస్యం చెప్పారు. సమాజ్వాదీ...
ఇద్దరు కూతుర్లతో కలిసి భార్యాభర్తలు పెళ్లికి వెళ్లారు. అక్కడకు చేరుకున్న తర్వాత భార్య, పెద్ద కూతురు కారు నుంచి దిగారు. ఇద్దరు కుమార్తెలు కారు దిగి తల్లితో కలిసి ఫంక్షన్ హాల్లోకి వెళ్లి...
హెపటైటిస్ ఎ వైరస్ కేరళ రాష్ట్రంలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ ఈ వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈ ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో...
వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం.. మనుషులను భయపెట్టే విష జ్వరాల వ్యాప్తిలో దాదాపు ఏడాదిలో రెండు లక్షల కేసులు నమోదు అవుతున్న డెంగ్యూ జ్వరం అంటేనే ఒక ప్రత్యేకమైన భయం. దాని గురించి...
తల్లి కడుపులోని పిండానికీ జీవించే ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం ఇలా స్పందించింది....
దేశంలో బిజెపి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే మోడీ సర్కార్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ 400 సీట్లు గెలిస్తే.. పాక్...
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు దశల ఎన్నికలు ముగిసేసరికి విపక్ష ఇండియా కూటమి బాగా బలపడిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో కలిసి...