రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో ఒక జవాన్ ఇసుకలో అప్పడాన్ని కాల్చుతున్న వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. దీనిని షేర్ చేస్తూ.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత...
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో అగ్ర నేతలు, ముఖ్య ప్రచారకర్తలు చేసే ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది....
ఏఐను మనుషుల్లా భావించడం ఆపాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐలో మనుషుల తరహా లక్షణాలను తీసుకురావాలనే ఆలోచన సరికాదని తాను భావిస్తున్నట్లు నాదెళ్ల వెల్లడించారు. అలాగే ఏఐని...
దేశంలో లోక్సభ ఎన్నికల తర్వాత టెలికాం రంగంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ త్వరలో అమలు చేయనుంది. ఈ విషయంపై డాట్కు...
ప్రస్తుత సమాజంలో బంధాలకు అర్ధాలు మారిపోతున్నాయి. అమ్మాయికి అమ్మాయితో, అబ్బాయికి అబ్బాయితో ఎఫైర్ ఉండటం సర్వసాధారణమైపోయింది. స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించిన అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అలాంటి ఉదంతం ఒకటి...
షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. 45 ఏండ్లు పైబడిన 25,713 మందిని పదేండ్ల...
ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఐఐటీల్లో చేరాలంటే కఠినమైన జేఈఈ, గేట్ పరీక్షలు రాయాలి. వీటిలో టాప్ స్కోర్ సాధించిన...