మణిపూర్లో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. శనివారం ఉదయం ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపారు. దీంతో ఇరు వర్గాల మధ్య...
మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్కు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది. ఐఏఎస్ (ప్రొబేషన్) రూల్స్, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు...
నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని మహారాష్ట్ర మంత్రి, సీనియర్ ఎన్సీపీ నేత ధర్మారావ్బాబా ఆత్రామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అహేరీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ...
ఎడతెరిని లేని వర్షాల కారణంగా ఉప్పొంగిన వరదలతో విజయవాడ అతలాకుతలంగా మారిపోయింది. వరదల్లో చిక్కుకున్న వరద బాధితులకు గత ఐదు రోజులుగా సుమారు 10 లక్షల మందికి ఆహారం అందించామని అక్షయపాత్ర విజయవాడ,...
తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివ్రాజ్సింగ్ చౌహాన్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. రాష్ట్రంలో...
ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి.. అలాంటిది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన సిబ్బంది లేదా అధికారులు లంచం అడిగితే తమకు తెలియజేయాలని సంస్థ...
పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేంద్ర సంస్థ సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఆ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు...