Thursday, September 19, 2024
HomeUncategorized

Uncategorized

మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు..

రైలు ప్ర‌యాణ‌మంటే ఆస‌క్తి చూపే ప్ర‌యాణీకులు చాలా మంది ఉంటారు. ప్రజల ఆలోచ‌న‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రైళ్లను అభివృద్ధి చేస్తోంది. వాటిలో మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పిస్తోంది. దీనిలో భాగంగా గంటలకు...

కొండా లక్ష్మణ్‌ బాపూజీని తెలంగాణ మ‌ర‌వ‌దు

కేసీఆర్‌ కార్యాలయం ఏర్పాటుకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్థలం ఇచ్చి, నిలువ నీడ ఇచ్చారని సీఎం రేవంత్‌ తెలిపారు. నాంపల్లిలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని(ఐఐహెచ్‌టీ) వర్చువల్‌గా ప్రారంభించారు. లలిత కళాతోరణంలో...

మంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించండి

దేశంలో మంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించడంతో కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం...

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆగస్ట్‌ 9న...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో పాటు దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు కొన‌సాగాయి. ఈ డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల ప‌శ్చిమ‌బెంగాల్‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 23 మంది రోగులు మృతిచెందిన‌ట్లు ప‌శ్చిమ...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆదివారం వివరణ ఇచ్చారు. ''ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు మారడంతో కొంత‌మంది వైద్యులు అర్థ‌మ‌య్యే విధంగానే చీటీ రాస్తున్నారు. కాని తాజాగా ఓ డాక్టర్‌ రాసిన ప్రిస్క్రిప్షన్‌ చూసి రోగితో...

Must read

spot_img