Sunday, October 6, 2024

rajendra palnati

spot_img

డ్ర‌గ్స్‌ను నిర్మూల‌న‌కు ప్ర‌భుత్వం కొత్త వ్యూహం

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు కాంగ్రెస్​ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ‌శాల‌లో ప్రహరీ క్ల‌బ్‌ల‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా...

రైల్లో వెయిటింగ్ లిస్ట్‌కు కొత్త రూల్‌

భారతీయ రైల్వేలో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రైలు టికెట్ రిజ‌ర్వేష‌న్ చేసుకున్న వారిలో చాలా మంది వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న వారు ఉంటారు. తమ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో...

మోడీ చ‌ర్య‌ల‌పై మండిప‌డ్డ ప్రియాంక‌

కేంద్ర‌ ప్ర‌భుత్వం జూన్‌ 25ను ఇకపై ఏటా 'రాజ్యాంగ హత్యాదినం' (సంవిధాన్‌ హత్యాదివస్‌)గా జరుపుకోవాలని తీసుకున్న కీలక నిర్ణయంపై కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. మోడీ సర్కార్‌ తీసుకున్న చర్యలపై మండిపడ్డారు....

రూ.773.8 కోట్ల లాభాన్ని సాధించిన డీ-మార్ట్

రోజురోజుకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తున్న డీ-మార్ట్ లాభాల బాట‌లో దూసుకుపోతుంది. డీ-మార్ట్ పేరిట రిటైల్ చైన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్‌ త్రైమాసిక ఫలితాలను వెలువరించింది....

56ఏళ్ల వ‌య‌స్సులో కేంద్ర‌మంత్రి స్రై డైవింగ్‌

56 ఏళ్ల వయసులో కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ అరుదైన సాహసం చేశారు. భారత దేశంలో ప్రైవేటు రంగంలో మొట్టమొదటి స్కై డైవింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భాన్ని ఇలా...

దేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చిందే కాంగ్రెస్‌

దేశంలో మొదటి సారిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ అని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన 'నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య' కార్యక్రమంలో సీఎం...

ఉప ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మిదే హావా

దేశంలో 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బిజెపి రెండు స్థానాలకు పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img