Monday, October 7, 2024

rajendra palnati

spot_img

దేశంలో ఇవే టాప్ మ్యూజియంలు

దేశ రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న నేషనల్ మ్యూజియం భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియంలలో ఒకటి. ఇది సింధు లోయ నాగరికత, మొఘల్ పెయింటింగ్‌లు, పురాతన మాన్యుస్క్రిప్ట్‌లతో సహా దేశవ్యాప్తంగా ఉన్న కళాఖండాల అమూల్యమైన...

ప్రాంతీయ పార్టీల ఆదాయాల్లో బిఆర్ఎస్‌దే అగ్రస్థానం

దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయ‌, ఖ‌ర్చుల‌పై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ తాజా నివేదిక విడుద‌ల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బిఆర్ఎస్ పార్టీకి రూ.737.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. ప్రాంతీయ...

పిల్లల అల్లరి మాన్పించేందుకు తండ్రి ఉరి డ్రామా..

పిల్ల‌లు అల్ల‌రి చేస్తుంటారు.. వారి అల్ల‌రి త‌గ్గించేందుకు త‌ల్లిదండ్రులు వివిధ ఉపాయాలు ప‌న్నుతుంటారు. అలాంటిది ఒక తండ్రి త‌న పిల్ల‌ల అల్ల‌రి మాన్పించ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం చివ‌రికి అత‌ని ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఏపీలోని...

ట్రైనీ ఐఎఎస్ పూజా ఖేడ్క‌ర్‌పై కేసు

ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు నమోదు చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకుంది. ఇక ముందు...

కేవలం 21 రోజుల్లో బరువు తగ్గిన మాధవన్‌

సినిమా, అందులోని పాత్రల కోసం న‌టీన‌టులు వారి శ‌రీరాన్ని కూడా పాత్ర‌కు త‌గ్గ‌ట్టు మార్చుకుంటున్నారు. ఇటీవ‌ల కాలంలో న‌టుడు మాధ‌వ‌న్‌ ఎంచుకునే కథలు, పాత్రలు వైవిధ్యంగా ఉంటున్నాయి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన...

కిడ్నీలు విక్ర‌యిస్తున్న ముఠా గుట్టుర‌ట్టు

దేశ రాజ‌ధాని ఢిల్లీ కేంద్రంగా కిడ్నీలు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. అయిదు రాష్ట్రాల్లో దాడులు జరిపి ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన...

నొప్పి లేకుండా ప్ర‌శాంతంగా చ‌నిపోవ‌చ్చు

ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకునే వారి కోసం, నొప్పి లేకుండా చావాలని కోరుకునేవారి కోసం స్విట్జ‌ర్లాండ్‌ సైంటిస్టులు ఓ మిషన్‌ను కనిపెట్టగా దానికి చట్టబద్ధతను స్విట్జర్లాండ్ ప్రభుత్వం కల్పించింది. ఎవరైనా మానసికంగా కుంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img