భారతదేశంలో అవయవదానమంటే భయపడుతూ ఉంటారు. కాని అవయవ దానం చేయడం అంటే మనం ఇంకో ప్రాణం నిలబెట్టినట్టేనని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. కాని భారతీయ రైల్వే అవయవదానం చేసిన ఉద్యోగులకు ప్రోత్సహించేలా కీలక...
దేశవ్యాప్తంగా విపరీతంగా ఎడతెరిపి లేని వర్షాలు మొదలయ్యాయి. చాలా ప్రాంతాల్లో వరదలు ఏరులై పారుతున్నాయి. ముఖ్యంగా కారు ఓనర్లు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు, జలమయమైన రోడ్లలో ప్రయాణాలతో కారులోని 8...
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయం సమాచారం మేరకు.. దాడులు నిర్వహించిన పోలీసులు.. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను అరెస్టు...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని, నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్లో బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన...
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మరణించారు. భారత్లోనూ కరోనాతో 5.3లక్షల మంది మృతిచెందారు. కొవిడ్ సమయంలో భారత్లో మరణాల సంఖ్య నివేదించిన దాని కన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లు ఓ అంతర్జాతీయ అధ్యయం...
బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించాలంటూ విద్యార్థులు చేస్తోన్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న పలువురు భారత విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు...
నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల మళ్లీ పరీక్ష నిర్వహించారు. సుప్రీం విచారణలో భాగంగా నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా నీట్-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల...