ఇద్దరు బాలురు రైల్వే ట్రాక్పై కూర్చొని పాటలు వింటుండగా రైలు దూసుకొచ్చి ఢీ కొట్టడంతో మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్దేపుర్కు చెందిన ఇద్దరు స్నేహితులు...
దేశంలో జరిగిన నీట్-యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్- యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న విషయంలో...
ఒక దివ్యాంగుడు సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని అందులో అర్హత సాధించాడు. నాలుగుసార్లు సివిల్స్లో ర్యాంకు పొందాడు కానీ అతడికి ఉద్యోగం మాత్రం రాలేదు. క్ డిజెబిలిటీ సర్టిఫికెట్తో సివిల్స్ ఉద్యో గం...
భారతప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్స్ను ఇటీవల ప్రకటించింది. 28 రోజులు, 30 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్స్ బడ్జెట్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటాయని నిపుణులు చెబతున్నారు. దీంతో...
మనకు పార్లమెంట్ వేదిక ఉంది రాజకీయాలు చేయడానికి కాదని.. దేశం కోసం ఉందని ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. నేడు పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆయన మాట్లాడుతూ ''మనం 2029 ఎన్నికల్లో...
దేశంలో అత్యధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంతో స్థూలకాయం పెరుగుతోందని ఆర్థిక సర్వేలో ఆందోళన వ్యక్తమైంది. అత్యధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల...
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) బిహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన...