కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందిస్తూ బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని మండిపడ్డారు. ''మా ప్రభుత్వంలోని...
నీట్ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. నీట్ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఝార్ఖండ్లోని...
అందరి చేతుల్లో స్మార్ట్ పోన్.. ప్రతి చిన్న పనికి మొబైల్ వాడడం, మొబైల్ లో వెతకడం మామూలైపోయింది. స్మార్ట్ఫోన్ల నుంచి ల్యాప్టాప్ల వరకు, ప్రతిచోటా సమాచారంతో దూసుకుపోతున్నాం. ఇది మెదడుపై ఎలాంటి ప్రభావం...
ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజాల్లో ఒకటి మైక్రోసాఫ్ట్. ఆ కంపెనీలో జాబ్ వస్తే చాలు అని కలలు కనేవారు కోట్లలో ఉంటారు. కోట్లు, లక్షల్లో శాలరీలు వస్తుంటాయి. అందువల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ల లైఫ్ హ్యాపీగా...
తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా దివ్యాంగుల అంశంపై మళ్లీ స్పందించారు. ‘‘సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను ప్రస్తావించినందుకు చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నన్ను విమర్శిస్తున్న హక్కుల కార్యకర్తలకు...
ఉత్తరప్రదేశ్లో కొనసాగే కావడి యాత్ర మార్గం వెంబడి ఉన్న హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్ల ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే....
స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచెజ్ సతీమణిపై ఆరోపణలు రావడంతో దేశ ప్రధానికే సమన్లు అందాయి. ఆయన సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం స్పెయిన్ ప్రధాని...