పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కొత్తగా అసెంబ్లీకి హాజరైన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకార సమయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని మంగళవారం గవర్నర్...
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు వీధి కుక్కల దాడులు ప్రజలపై పెరుగుతుండటంతో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వీధి కుక్కల నియంత్రణపై దృష్టి సారించారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111,...
భారతదేశంలోనూ చాలా జంటలు చిన్నపాటి గొడవల కారణంగానే విడిపోతున్నారు. కొందరు సెలబ్రిటీలు కూడా పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. భారతదేశంలో విడాకులు అంత సులభంగా తీసుకోవచ్చా? విడాకులయ్యాక భార్య భవిష్యత్తు ఏంటి...
భారతదేశ భూభాగంలో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) తన రిపోర్టులో పేర్కొన్నది....
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్పీఎస్ అధికారిణి అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ చేసిన సోషల్ మీడియా పోస్టులను తొలగించాలంటూ...
లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించి, మరికొన్నింటిపై పెంచుతున్నట్లు తెలిపారు....
ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రెండు రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించింది. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. బడ్జెట్లో మాత్రం అధిక కేటాయింపులతో శాంతపరిచే...