2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టు నుంచి 117 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ ఒలింపిక్ జట్టులో అతి పిన్న వయస్కురాలైన ధినిధి దేశింగు ఒకటి. స్విమ్మర్ ధినిధి కేవలం 14...
ప్రపంచం మరో విశ్వక్రీడకు సిద్దమవుతోంది. పతకాల సాధించాలనే తపనతో క్రీడాకారుల కసరత్తులు తుది అంకానికి చేరుకున్నాయి. ఫ్రాన్స్ పారిస్లో జరిగే 33వ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ 2024 జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి....
దేశంలో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ నష్టాలు తగ్గాయని కేంద్రప్రభుత్వం పార్లమెంట్కు వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎబిటా రూ.2164 కోట్లు కాగా.. నష్టాలు రూ.5371 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. అంతకుముందు ఆర్థిక...
రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శంభూ సరిహద్దు పరిస్థితులపై హరియాణా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు...
చంద్రుడిపైన చైనా నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. చాంగే-5 సాయంతో జాబిల్లి నుంచి భూమికి మట్టిని తీసుకువచ్చిన చైనా అందులో నీటి జాడ ఉన్నట్లు పేర్కొంది. తమ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించినట్లు చైనీస్...
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్యాయం జరిగిందనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని, బడ్జెట్ను సవరించి తెలంగాణకు...