Tuesday, October 8, 2024

rajendra palnati

spot_img

పంతులమ్మగా మారిన రాష్ట్రపతి ముర్ము

భారత ద్రౌపదీ ముర్ము తనకెంతో ఇష్టమైన వృత్తి అయిన ఉపాధ్యాయురాలిగా మారారు. ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లోని డా.రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను ఆశ్చర్యపర్చారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. తొలుత...

ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.10లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదేళ్ల వైకాపా పాలనలో అప్పుల్లో కూరుకు పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆదాయం, అప్పుల వివరాలను ప్రజల ముందుంచేందుకు సీఎం సిద్ధమయ్యారు. శుక్రవారం శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు...

తెలంగాణ బడ్జెట్ రూ.2,91,159కోట్లు

తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం...

ముఖేష్ అంబానీ నెల ఇంటి కరెంట్ బిల్లు ఎంతో తెలుసా..

మన దేశానికి చెందిన కుబేరుడు ముకేష్ అంబానీ అని  పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ముఖేష్ అంబానీ తన ఫ్యామిలీతో కలిసి ఆంటిలియా అనే పెద్ద ఇంట్లో నివసిస్తున్నారు. మొత్తం 27 అంతస్తుల...

ఈ మూడు విభాగాల్లో బంగారు పతకాలు పక్కా..?

ఒలింపిక్స్‌లో తమ ప్రతిభను చూపి సత్తా చాటాలనుకునే క్రీడాకారులు బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 7 మెడల్స్ గెలిచింది. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్...

మహిళను చెట్టుకు కట్టేసి గుడ్లతో దాడి

ఓ మహిళను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. కొందరు మహిళలు కర్రలతో కొడుతూ కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం షికారిపాలెంలో జరిగింది.  సదరు మహిళ...

రైడింగ్ చేస్తూ బ్యూటీపుల్ బైకర్ మృతి

రష్యాకు చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ తత్యానా ఓజోలినా.. తుర్కియేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. తన ఎరుపురంగు బీఎండబ్ల్యూ బైక్‌పై ట్రావెలింగ్‌కు వెళ్లిన ఓజోలినా. తుర్కియేలోని...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img