Tuesday, October 8, 2024

rajendra palnati

spot_img

‘కమ్‌ బ్యాక్‌’ పేరుతో గ్యాంగ్ స్ట‌ర్ భారీ ర్యాలీ

ఓ గ్యాంగ్ స్ట‌ర్ కోరి స‌మ‌స్య‌లు తెచ్చుకున్నాడు. జైలు నుంచి విడుదలైన ఆనందంలో ప్ర‌ద‌ర్శించిన ఆనందం కాసేపు కూడా లేకుండా మ‌ళ్లీ జైలు పాల‌య్యాడు. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ హర్షద్‌ పాటంకర్‌...

పాము కాటుతో మ‌ర‌ణిస్తే ప‌రిహారం..

పాము కారణంగా ఒక్క భారతదేశంలోనే ప్రతి ఏటా 58000 మరణాలు సంభవిస్తున్నయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భారతదేశంలో 2000- 2019 మధ్యకాలంలో దాదాపు 12 లక్షల మంది పాము కాటు కారణంగా...

గొంతు వణుకుతున్నా నిజమే మాట్లాడండి

స్మితా సబర్వాల్ ఏ పోస్టు పెట్టినా తన అభిమానులు, ఆమె ఫాలోవర్లు తెగ లైకులు కొట్టేవాళ్లు, కామెంట్లు పెట్టావాళ్లు. కానీ.. ట్రైనీ ఐఏఎస్‌ విషయంపై స్పందిస్తూ.. అఖిత భారత సర్వీసెస్‌లో దివ్యాంగుల కోటా...

జలమయంగా ముంబై మహానగరం

ఎడతెరిపి లేని భారీ వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని కుంభవృష్టి కురుస్తోంది. ఈ వర్షానికి ముంబై మహానగరం జలమయమైంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు...

ఉచిత పథకాలపై రాష్ట్రాలు ఆలోచించాలి

దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఉచిత...

కథ చెప్పినట్టే ఉంది.. బడ్జెట్ పెట్టినట్టు లేదు

కథ చెప్పారు తప్ప.. బడ్జెట్‌ పెట్టినట్టు అనిపించలేదు. తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదని బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా...

కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఇండియా కూటమి ఆందోళన

తిహార్ జైలులో ఉన్న ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై 'ఇండియా' కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన ఆరోగ్యం విషయంలో అధికార వర్గాల వైఖరిపై త్వరలో ఢిల్లీలో...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img