తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి, ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఐదేండ్ల క్రితం ఎన్నికల్లో కేటాయించిన...
17ఏళ్ల కింద జరిగిన ఒక హత్య కేసులో బదౌనీలో ప్రత్యేక కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. 14 మందికి జీవిత ఖైదు, జరిమానా విధించారు. వీరిలో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి...
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో జరిగే కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు దుకాణాలపై యజమానులు, సిబ్బంది పేర్లు ప్రదర్శించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ...
సంప్రదాయ, ఆచారాలను బట్టి పండుగలు, జాతరలు నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. దానికి అనుగుణంగానే ఉత్సవాలు జరుపుతారు. పండుగల సమయంలో నిర్వహించే జాతరల గురించి మనం వినే వింటాం. కానీ...
యూనెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో అస్సాంలో ఉన్న చరాయిడియో మైదమ్ సమాధి కట్టడాలకు అరుదైన గుర్తింపును ఇచ్చారు. కల్చరల్ ప్రాపర్టీ క్యాటగిరీలో ఆ ప్రాంతాన్ని చేర్చారు. ఈజిప్టు పిరమిడ్స్ తరహాలో.. తూర్పు అస్సాంను...
వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇంకా అంతరిక్షంలోనే ఉన్నారు. ఆవిడ రాక మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఆమె తిరుగుప్రయాణం నెల రోజుల ఆలస్యమైంది. తిరిగి భూమికి వచ్చే బోయింగ్ వ్యోమనౌకలో సమస్యలు తలెత్తడంతో...