సోషల్ మీడియాలో ఫేమస్ కోసం చాలా మంది యువతీ, యువకులు వింత, వింత ప్రదర్శనలు చేస్తుంటారు. అలాంటిది కదులుతున్న రైలును మస్జిత్ షా యువకుడు రెండు చేతులతో పట్టుకొని స్టంట్లు చేస్తూ కనిపించాడు....
వచ్చే 25 ఏళ్లలో వికసిత్ భారత్ సాధించే దిశగా ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. మమతా బెనర్జీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనటం వాస్తవం కాదు. ప్రతి సీఎంకు మాట్లాడేందుకు 7 నిమిషాల...
దేశ ప్రధాని మోడీని పెద్దన్న అని సంభోదించటంలో తప్పేముంది. రాష్ట్రానికి నిధులు సాధించటం కోసమే పెద్దన్న అని సంబోధించానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులు...
ఒలింపిక్ క్రీడాపోటీలు పారిస్ వేదికగా అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్ బరిలో మన దేశం నుంచి 117మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అందులో బిహార్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. బిహర్లోని జముయ్ శాసనసభ్యురాలిగా ఎంపిక కాకముందే...
తనకు బిడ్డను పుట్టిన దత్తత తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఒక మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే బిడ్డ తండ్రి అందుకు ఒప్పుకోవడం లేదని అతని అనుమతి అవసరం లేదని ఆమె వాదించింది....
నీట్ పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆల్ ఇండియా ర్యాంకర్ల లిస్టును ఎన్టీయే శుక్రవారం (జులై 26) విడుదల చేసింది. తాజాగా ఫలితాల్లో...
టీనేజ్ బాయ్ని రేప్ చేసిన కేసులో ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. . ప్రత్యేక పోక్సో కోర్టు ఆ వ్యక్తికి 50వేల జరిమానా...