దేశంలోని చాలా ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయని రాజ్యసభ సభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో శనివారం...
ఉత్తర కొరియాలో గత కొన్ని రోజులుగా కుంభ వృష్టి కురుస్తోంది. దీంతో వేల మంది నిరాశ్రయులయ్యారు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు అనే పట్టణాలు...
రసవత్తరంగా కొనసాగుతున్న పారిస్ ఒలింపిక్స్లో ఓ బీచ్ వాలీబాల్ ప్లేయర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. అతనే నెదర్లాండ్స్కు చెందిన స్టీవెన్ వాన్ డె వెల్డే. ఆదివారం తన దేశం తరఫున బీచ్ వాలీబాల్...
ఢిల్లీలో రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో శనివారం రాత్రి జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో...
బీహార్ రాష్ట్రంలో ఒకదాని తర్వాత ఒకటి బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. ఈ ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తరచూ బ్రిడ్జి కూలిన ఘటనలపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ...
నాన్వెజ్ ప్రియులు చాలా మంది చికెన్ లేదా మటన్ అంటే బాగా ఆసక్తి చూపుతారు. కాని మాంసాహారంలో చేపలు, రొయ్యలు, పీతలు సీఫుడ్స్ చాలా ప్రధానమైనవి. వీటిలో పీతలు చాలా స్పెషల్. ఎప్పుడూ...