Wednesday, October 9, 2024

rajendra palnati

spot_img

కోర్టులో అల్లుడిని కాల్చిన చంపిన మామ‌

చండీగఢ్ జిల్లా కోర్టు ఆవరణలో నీటి పారుదలశాఖ అధికారి హర్‌ప్రీత్‌ని ఆయన మామ కాల్చి చంపారు. నిందితుడిని పంజాబ్‌ పోలీస్‌ రిటైర్డ్‌ ఏఐజీ మల్విందర్‌ సింగ్‌ సిద్ధూగా గుర్తించారు. వివాదం కేసులో రెండు...

వయనాడ్‌ బాధితులకు మోహ‌న్‌లాల్‌ రూ.3 కోట్ల విరాళం

కేర‌ళ వ‌య‌నాడ్ బాధితుల కోసం ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ రూ.3 కోట్ల విరాళం అందజేశారు. విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా ఆయన ఈ విరాళం ప్రకటించారు. ‘ప్రస్తుతం తాము విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా రూ.3...

నా వ‌ల్ల కావ‌ట్లేదు.. చాలా విసిగిపోయాను

ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేందర్‌ నగర్‌లో సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థిని తాజాగా ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన అంజలి అనే విద్యార్థిని గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేందర్‌ నగర్‌లోని ఓ హాస్టల్‌లో...

ఆకస్మిక‌ వ‌రద‌ల‌కు ఊరంతా కొట్టుకుపోయింది..

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వరద విలయానికి భారీగా ఆస్తి,...

ఉపాధ్యాయులు తేనెతుట్టె లాంటి వాళ్లు..

తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే.. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతా.. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి...

ఒలింపిక్స్‌లో మ‌హిళ‌గా మారిన పురుషుడు..

పారిస్ ఒలింపిక్స్‌లో ఇటలీకి చెందిన మహిళా బాక్సర్ ఏంజెలా కారిని, అల్జీరియాకి చెందిన బాక్సర్ ఇమానే ఖలీఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 సెకన్లలోనే ఓడిపోయింది.. ఇమానే ఖలీఫ్ దాడికి తట్టుకోలేక తాను పోటీ...

20రోజుల్లో 14మంది చిన్నారులు మృతి

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆశ్రమంలో చిన్నారుల అనుమానాస్పద మరణాలు చర్చనీయాంశమయ్యాయి. గడిచిన 20 రోజుల్లోనే 14 మంది ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతోంది. అందులో ఎక్కువ మంది మానసిక...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img