ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు రూపంలో ఈ ఏడాది మార్చి నాటికి రూ.83 కోట్లు వసూలు చేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ రుసుమును కస్టమర్ల ఆర్డర్లపై...
బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు...
ఒక ఎస్సీ మహిళపై ఖాకీల లాఠీల ప్రతాపం చూపించారు. బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్సీ మహిళను దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష...
ఒక్కో డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్ చట్టాల్లో అనేక మార్పులను ఆమోదించింది. ఈ చర్యతో క్లెయిమ్ చేయని...
పారిస్ ఒలింపిక్స్లో భారత యువ షూటర్ మను బాకర్కు మూడో పతకాన్ని చేజారింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో కొద్దిలో పతకంపై గురి తప్పింది. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న ఆమె ఈ ఒలింపిక్స్ను...
ఏదైనా తెలియని కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే చాలా మంది గూగూల్ మ్యాప్స్ను వాడుతారు. గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణం చేస్తారు. రద్దీగా ఉన్న మార్గాలను హైలెట్ చేస్తూ, ఫ్లై ఓవర్ల గురించి డిస్ప్లే...