బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో వందల మంది చనిపోయారు. నాలుగు రోజులుగా ఆందోళనలు సద్దుమణిగినట్లే కనిపించినా, సోమవారం తిరిగి మళ్లీ పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో 300...
పారిస్ ఒలింపిక్స్ 2024 పోటీల్లో కూడా బీచ్ వాలీబాల్ మ్యాచులు జరుగుతున్నాయి. అయితే ఈజిప్ట్ మహిళా బీచ్ వాలీబాల్ జట్టు, ఈ పోటీలకు వచ్చిన తీరు చర్చనీయాంశమైంది.. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో ఒంటి...
బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశంపై తీవ్ర ఉద్రికత్తలకు కారణమైంది. దేశాన్ని అగ్ని గుండంలా మార్చింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పొరుగు దేశంలో ఉద్రికత్తల నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది....
వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం.. వర్షాకాలంలో చుట్టూ నీరు నిలిచి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు డెంగ్యూ వ్యాప్తి కూడా పెరుగుతోంది. ఈ కాలంలో జ్వరంతోపాటు శరీర నొప్పులు ఉంటే,...
మనిషి ఫోన్ లేకపోతే బతకలేని పరిస్థితిలో ఉన్నాడు.. ఇప్పుడు ప్రతి పనికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. స్మార్ట్ఫోన్లతో నిత్యం వినియోగదారులు హడావిడిగా ఉంటారు. రాత్రి పడుకునేటప్పుడు కూడా స్మార్ట్ఫోన్లు తమ దగ్గరే ఉంచుకునే...
తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం చాలా అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (యూఎస్ఏ) సమావేశంలో ఆయన మాట్లాడారు.
'తెలంగాణలో...
తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు.. న్యాయకోవిదులతో చర్చలు జరిపారు....