బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ చేస్తున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఆరోపించారు. సనాతన ధర్మానికి ఎదురయ్యే బెదిరింపులను ఎదుర్కోవడానికి ఐక్యత అవసరమని ఆయన బుధవారం అన్నారు. అయోధ్య పర్యటనలో ఆయన...
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ'ని అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్ మైవలిలీ కటోనివేర్ ఈ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుర్వపల్లి కొత్తూరు గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడిలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉండడం మూలంగా తమ...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా షాద్ నగర్ ఘటన కలకలం రేపింది. దళిత మహిళపై పోలీసులు రాత్రిపూట స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై చాలా మంది స్పందించారు....
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. ఏ దేశం కోసం అయితే పోరాటం చేసిందో.. ఏ దేశ ప్రజల కోసం అయితే తన కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందో.. ఆ దేశ ప్రజలు తిరగబడటంతో.....
కేరళలోని వాయనాడ్ లో సంభవించిన ప్రకృతి ప్రకోపానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గత పది రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటి...
ఓ మహిళ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ లో ప్రసవించింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. యశ్వంత్ పుర నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న రైలులో బీహార్ కి చెందిన మహిళ...