Wednesday, October 9, 2024

rajendra palnati

spot_img

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి సిద్ధం

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌ వెల్లడించారు. గురువారం సాయంత్రం 8 గంటలకు...

అంతకు ముందే బీమా ప్రీమియంలపై పన్ను

దేశంలో జీవిత, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలంటూ డిమాండ్లు ఊపందుకున్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఈ అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమెకు తొలుత...

మీరు మనుషులేనా.. మానవత్వం లేదా..

వయనాడ్ బాధితులను అమానవీయంగా ఇబ్బంది పెట్టినా, బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. ల్యాండ్ స్లైడ్ బాధిత రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారిపై ప్రైవేట్...

తల్లి బంగారం అమ్మి స్నేహితురాలికి ఐఫోన్ కొన్నాడు..

9వ తరగతి చదువుతున్న బాలుడు స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఏకంగా తల్లి బంగారాన్ని దొంగిలించాడు. స్వర్ణకారులకు విక్రయించిన డబ్బుతో ఐఫోన్‌ కొన్నాడు. తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు జరిపిన...

కల్తీపాల వ్యాపారం ఈ మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ

గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కల్తీ పాల విక్రయాలపై అత్యధిక కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇంకా దేశంలో కల్తీ పాల వ్యాపారం కొనసాగుతూనే ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ...

వయనాడ్ జాతీయ విపత్తుగా ప్రకటించాలి

లోక్‌సభలో జీరో అవర్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్‌ విపత్తు అంశాన్ని ప్రస్తావించారు. వయనాడ్‌లో బాధితులను ఆదుకునేందుకు వివిధ వర్గాలు ముందుకురావడం హర్షణీయమన్నారు. ఇటీవల తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వనయాడ్‌లో పర్యటించామమన్నారు....

రోడ్లు లేకున్నా పోలాల్లో బ్రిడ్జి నిర్మాణం

బీహార్ రాష్ట్రంలో ఓ బ్రిడ్జి నిర్మాణం వైరల్‌గా మారింది. పూర్తిగా మైదాన ప్రాంతంలో ఓ బ్రిడ్జ్ నిర్మించిన ఫోటో వైరల్ అయింది. ఈ బ్రిడ్జ్‌కి రోడ్డు లేకపోవడం, పొలాల్లో ఉండటం చూసి అంతా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img