Thursday, October 10, 2024

rajendra palnati

spot_img

గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న వివాదాస్ప‌ద మ‌హిళా బాక్స‌ర్‌

పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియాకు చెందిన వివాదాస్ప‌ద మ‌హిళా బాక్స‌ర్ ఇమేని ఖాలిఫ్ స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది. వెల్ట‌ర్ వెయిట్ క్యాట‌గిరీ ఫైన‌ల్లో ఆమె చైనా బాక్స‌ర్ యాంగ్ లియూను ఓడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో...

పాఠశాల‌ల్లో ‘గుడ్‌ మార్నింగ్’ బదులు ‘జై హింద్‌’

ఆగస్టు 15న స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని హ‌రియాణా ప్రభుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా 'గుడ్‌ మార్నింగ్'కు బదులుగా...

బ్యాంకు ఖాతాల‌కు న‌లుగురు నామినీలు

బ్యాంకు ఖాతాల నామినీల సంఖ్యను నలుగురి వరకు పెంచేలా మార్పులు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.ప్రభుత్వం బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఒక నామినీని మాత్రమే...

తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాను, పార్టీని కాపాడుకుంటాను..

బంగ్లాదేశ్‌లో హింసాకాండ అక్కడి రాజకీయ పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయి, చివరకు ఆమె భారత్‌లో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేప‌ధ్యంలో తాను త‌న‌ తల్లి...

సుప్రీంకోర్టులో ప్ర‌ద‌ర్శించిన బాలీవుడ్‌ చిత్రం ‘లాపతా లేడీస్‌’

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శుక్ర‌వారం బాలీవుడ్‌ చిత్రం 'లాపతా లేడీస్‌'ను ప్రదర్శించారు. సాయంత్రం 4.15 గంటల నుంచి ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌,...

అమ్మాయిలు న‌చ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ లేదా ?

మ‌హారాష్ట్ర‌లోని ఓ కాలేజీ క్యాంపస్‌లో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ ఇచ్చిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల పేర్లతో వారి మతపరమైన గుర్తింపు...

ర‌ష్యా సైన్యంలో 69మంది భార‌తీయులు

రష్యా సైన్యంలో భారతీయులు మొత్తం 91 మంది ఉన్నారు. అందులో ఎనిమిది మంది మృతి చెందగా.. 14 మంది తిరిగి స్వదేశానికి వచ్చారు. మిగిలిన 69 మందిని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img