Thursday, October 10, 2024

rajendra palnati

spot_img

షూలో ఒకటిన్నర కేజీల బంగారం

బంగారాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ ఫోర్టు అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా షూలో దాదాపు ఒకటిన్నర కేజీల బంగారాన్ని దాచేశాడు. అయితే అతగాడి నడక, వ్యవహారంలో...

ఒలింపిక్స్ కోసం భారత్ ఖర్చు దాదాపు రూ.420కోట్లు..?

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తన ప్రస్థానాన్ని ముగించింది. మహిళల 76 కేజీల ఫ్రీస్టయిల్ లో రితిక క్వార్టర్ ఫైనల్లో ఓడింది. రితికను ఓడించిన రెజ్లర్ సెమీస్ లో ఓడటంతో ఆమెకు రెపిచాజ్ పద్ధతిలో...

కొత్త వంగడాలను విడుదల చేసిన మోడీ

ఏలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే 109 రకాల పంటల కొత్త వంగడాలను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా...

అన్యాయంగా నిండు ప్రాణం తీసిన తాగుబోతు వెధవలు

మద్యం మత్తులో అతిక వేగంతో వాహనాలు నడపడం ద్వారా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అదే మద్యంలో రోడ్డుపై కొందరు చేసే అరాచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా హైదరాబాద్ పరిధిలో...

మ‌ద్య‌మే ఆరోగ్యానికి హానిక‌రం..!

మ‌ద్యం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసినా మందుబాబుల సంఖ్య మాత్రం తగ్గ‌డం లేదు.. ఏదో పార్టీలు అని, పండుగ‌లు అని మ‌ద్యం తాగుతూనే ఉంటారు. యువ‌త కూడా ఈ మ‌ధ్య మ‌ద్యం బారిన...

లంచంగా 5కేజీల ఆలుగడ్డలు అడిగినా ఎస్ఐ..

ఓ ఎస్ఐ 5 కేజీల ఆలుగడ్డలు లంచంగా ఇవ్వాలని అడిగినందుకు సస్పెండ్ అయ్యాడు. ఆలుగడ్డలు కొనడానికి ఎస్ఐ వద్ద డబ్బుల్లేవు అని అనుకుంటున్నారు కాని అలుగడ్డలు అనే పదాన్ని లంచానికి కోడ్ వర్డ్‌గా ఉపయోగించాడు. వివరాల్లోకి వెళితే.....

వారానికే రంగు వెలిసిన ఒలింపిక్ ప‌త‌కం

పారిస్‌లో జ‌రుగుతున్న ఒలింపిక్స్‌పై చాలామంది అథ్లెట్లు ఇప్ప‌టికే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఒలింపిక్‌ పతకంపై ఓ అథ్లెట్‌ పెట్టిన పోస్ట్‌ మరో వివాదానికి తెర లేపింది. పారిస్‌లో కాంస్యం సాధించిన అమెరికా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img