ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఖైదీల బెయిల్ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోర్టు పేర్కొంది. ఖైదీల క్షమాభిక్ష దరఖాస్తుల పరిష్కారానికి కోర్టు కాల పరిమితిని విధించింది. దీనిని...
కేరళ వయనాడ్లో జులై 30న కొండచరియలు విరిగిపడిన ఘటనలో 229 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 51 మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపింది. వీరికి సంబంధించిన డీఎన్ఏ నివేదిక...
ఓ విద్యార్థి తండ్రిని పాఠశాల కమిటీ ఎన్నికల్లో చొక్కా విప్పి అవమానించడంపై మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్యం జిల్లా మక్కువ మండలంలోని మోడల్ స్కూల్లో ఇటీవల జరిగిన పాఠశాల...
తెలంగాణ మెగా కారు టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు సహా అత్యాధునిక...
విండీస్ మాజీ క్రికెటర్ విన్స్టన్ బెంజమిన్ కుమారుడు రాయ్ బెంజమిన్ కూడా ప్రారంభంలో క్రికెట్ వైపే మొగ్గు చూపించాడు. కానీ, అతడిలోని రేసర్ను గుర్తించిన అంటగ్వా కోచ్లు ట్రాక్ అండ్ ఫీల్డ్ వైపు...
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన తనను విడుదల చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు....
పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలంటూ వైద్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే...