రోడ్లు వేసిన కొన్ని రోజులుగా నాశనమైపోతున్నాయి. నాసిరకం రోడ్లపై గోవా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 100 మందికిపైగా కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రోడ్లపై గుంతల కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే...
పశ్చిమబెంగాల్ కోల్కతాలో జరిగిన జూనియర్ వైద్యురాలి అత్యాచార కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియాకు చెందిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని అధికారులు విచారించగా.. కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు బయటపడింది....
ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమందికి శిక్షలు పడినా ఆడవారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కామాంధులు వావివరుసలు కూడా చూడటం లేదు. కన్న కూతుర్లపై కూడా...
పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించారు. 92.97 మీటర్లతో ఒలింపిక్ రికార్డును బద్ధలుకొట్టి, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. నదీమ్కు చాలా బహుమతులు అందుతున్నాయి....
ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. తన అరెస్ట్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం...
కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ప్రాణాలు కొల్పోయారు. బాధితులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు...