Thursday, September 19, 2024

rajendra palnati

spot_img

25మంది ప్రాణాలు తీసిన చిరుత‌లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ బిజ్నోర్ జిల్లాలో జనావాసాల సమీపంలో చిరుతల సంచారం, దాడుల కారణంగా వారంతా ఏడాదిన్నరగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 85 గ్రామాల్లో 60వేల మంది ప్రజలను చిరుతలు వణికిస్తున్నాయి. బిజ్నోర్ సమీపంలో 500వరకు...

న‌డుస్తున్న రైలులో బాలిక‌పై అఘాయిత్యం

న‌డుస్తున్న రైలులో 11 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి (34) లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతడిని తోటి ప్రయాణికులు చితకబాదారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హమ్‌సఫర్‌ ఎక్స్‌...

తెలుగు రాష్ట్రాల‌కు రెండు వందే భార‌త్ రైళ్లు

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వినాయ‌క చ‌వితి న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంధ‌ర్బంగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు కానుక అందించారని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌తో తెలిపారు. ఈ నెల 16న ప్రధాని...

డాక్ట‌ర్ ప్రైవేట్ భాగాన్ని కోసిన‌ న‌ర్సు

ఓ వైద్యుడితో పాటు మ‌రో ఇద్ద‌రు ఓ న‌ర్సుపై సామూహిక అత్యాచారానికి ప్ర‌య‌త్నించారు. వారి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో న‌ర్సు బ్లేడ్‌తో డాక్ట‌ర్ ప్రైవేట్ భాగాన్ని కోసింది. హాస్పిటల్‌ నుంచి బయటకు పరుగెత్తిన...

ఎస్ఐని కారుతో ఢీకొట్టిన మహిళా కానిస్టేబుల్..

ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రేమికుడితో కలిసి తన కారుతో సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ఢీకొట్టి, 30 మీటర్లు ఈడ్చుకెళ్లింది. జాతీయ రహదారిపై మహిళా కానిస్టేబుల్ ఈ హత్యకు పాల్పడింది. చనిపోయిన సబ్ ఇన్‌స్పెక్టర్‌ను...

మ‌ద్యం తాగి నిమ‌జ్జ‌నంలో పాల్గొంటే చ‌ర్య‌లు తీసుకోవాలి

హైదరాబాద్ మ‌హానగ‌రంలో వినాయ‌క చ‌వితి పండుగ‌ను చాలా ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ప్ర‌తి గ‌ల్లీలో రెండు, మూడు గ‌ణ‌నాధుల‌ను ప్ర‌తిష్టించి పూజ‌లు చేస్తారు. అయితే నిమజ్జనం సందర్భంగా కొంత మంది మద్యం తాగి వేడుకల్లో...

111 ఎక‌రాల భూమిని కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌భుత్వ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా ఏర్ప‌డినా హైడ్రా ఇప్పటికే చెరువులను అక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చి వేసింది. అయితే పేద, మధ్య తరగతి వారు నివసిస్తున్న ఇళ్లు చెరువు బఫర్,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img