రాఖీ పౌర్ణమి వేళ బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఓ చెట్టుకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ...
మహిళల రక్షణ కోసం ఎన్ని బలమైన చట్టాలు తెచ్చినప్పటికి అఘాయిత్యాలు, వేధింపులు మాత్రం ఆగడం లేదు. 2012లో ఢిల్లీలో 23 ఏళ్ల మహిళ(నిర్భయ)పై సామూహిక అత్యాచారం, హత్య తర్వాత గణనీయమైన చట్టపరమైన సంస్కరణలు...
తెలంగాణ రాష్ట్రం దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం...
మహిళలకు సురక్షితమైన ప్రదేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కాదని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. సమాసంలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం ఉండేలా పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నారు. ప్రస్తుతం మహిళలు భయపడుతున్నారని.. ప్రభుత్వ...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా...
తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాఖీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు....
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభయ పోస్ట్మార్టం రిపోర్ట్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. గొంతు నులమడం వల్లే ఊపిరాడక అభయ...