రాఖీ పండగ రోజు సోదరుడికి రాఖీ కట్టాలనే అక్కా, చెల్లెళ్లు తపించిపోతారు. సోదరుడు ఎక్కడ ఉన్నా.. క్షణాల్లో రాఖీలను, గిఫ్ట్లను అందించే సదుపాయం క్విక్ కామర్స్ సంస్థల రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీంతో...
పశ్చిమబెంఆల్ కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటన కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది భద్రత విషయమై ఆసుపత్రులు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించింది. అలాగే నిరసన...
దేశంలోని పలు సంస్కరణలకు, విప్లవాత్మక మార్పులకు మాజీ ప్రధాని రాజీవ్గాంధీ శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలు...
పశ్చిమ బెంగాల్ కోల్ కత్తాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఘటనకు సంబంధించి ఆర్జీ కర్ ఆస్పత్రిలో అనేక చీకటి బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ డ్రగ్స్ దందా కూడా నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి....
ఆఫ్రికా దేశాల ప్రజలను ఎంపాక్స్ వైరస్ గడగడలాడిస్తోంది. మంకీపాక్స్ అని కూడా పిలిచే ఈ మహమ్మారి, మన పొరుగుదేశమైన పాకిస్థాన్లో కూడా అలజడి సృష్టిస్తోంది. ఈ అంటువ్యాధి భారతదేశంలో వ్యాప్తి చెందే ప్రమాదం...
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అక్కడి ప్రజలకు మాత్రమే కాదు, తన భార్యకు కూడా ఎన్నో రూల్స్ పెట్టాడు. కిమ్ భార్య మంచి గాయని, చీర్ లీడర్. అయితే ఆమెను కిమ్ తండ్రి,...
పశ్చిమబెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో నిందితుడికి సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్/లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు సీబీఐ వర్గాలు సోమవారం వెల్లడించాయి. మంగళవారం అతడికి ఈ...